ప్ర‌పంచ బ్యాంక్ అధ్య‌క్షుడు రాజీనామా

పిబ్ర‌వ‌రి 1న ప్ర‌పంచ బ్యాంక్ అధ్యక్ష‌ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న‌ట్టు జియ్‌యాంగ్ కిమ్ తెలిపారు. 2022వ‌ర‌కూ ప‌ద‌వీకాలం ఉన్న‌ప్ప‌టికీ మౌలిక రంగ సంస్థ‌లో అవ‌కాశం రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌న్నారు. ప్ర‌పంచంలో పేద‌రికం పెరుగుతున్న నేప‌థ్యంలో.. ప్ర‌పంచ బ్యాంక్ సేవ‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. పేద‌రిక నిర్మూల‌న‌కు త‌న వంతుగా కృషి చేశాన‌న్నారు. పేద‌రిక నిర్మూల‌న‌కు త‌న వంతుగా కృషి చేశాన‌న్నారు. కాగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ తాత్కాలిక అధ్య‌క్షుడిగా క్రిస్టాలినా జార్జివియా ఫిబ్ర‌వ‌రి 1 నుంచి వ్య‌వ‌హ‌రిస్తారు.