తబ్లీగి జమాత్ నేతపై హత్యకేసు
తబ్లీగి జమాత్ నేతపై హత్యకేసు
కేసునమోదు చేసిన డిల్లీ క్రైమ్ బ్రాంచ్
మౌలానా సాద్ క్వాందలీపై ఐపిసి 304
దేశంలో కరోనా విస్తరణ తబ్లీగి జమాత్ కారణం అయ్యింది. డిల్లీ నిజాముద్దీన్ లో నిర్వహించిన తబ్లీగి జామాత్ కార్యక్రమం సోషల్ డిట్సెనింగ్ పాంటించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేకాతరు చేసిన తబ్లీగి జామాత్ నేతలు వేలాది మందితో మర్కజ్ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమనికి ప్రపంచలోని పలు దేశాల ప్రతినిధులు కూడా హజరు అయ్యారు. అయితే వారు వీసా నిబందనలు అతిక్రమించారు. వారిపై కూడా కేసులు నమోదు అయ్యింది
ఇక ఈ కార్యక్రమాని హాజరు అయ్యి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతే కాకుండా కోంత మంది చనిపోయారు. దాంతో జామాత్ నేత మౌలానా సాద్ క్వాందలీపై భారత శిక్షా స్మృతి కిందా 304 కేసును నమోదు చేశారు.