నిజాముద్దీన్ ఘటనే కారణం
మొత్తం 364మందికి తెలంగాణాలో వ్యాది వచ్చింది. అందులో 50మంది ఫారిన్ మరియు వారి ద్వారా వచ్చిన వారు. మొత్తంలో 11 మంది చనిపోయారు. మొత్తం 308ప్రస్తుతం తెలంగాణలో రోగులు ఉన్నారు. మర్కజ్ నుండి 1089 మంది మన రాష్ట్రానికి వచ్చారు. మరో 30మంది వరకు డిల్లిలో ఉన్నట్లు సమచారం. ఇందులో 172మందికి పాజిటివ్ వచ్చింది. మర్కజ్ నుండి వచ్చిన వారిలోనే 11మంది చనిపోయారు.172మంది మరో 93మందికి కుటుంబ సభ్యులకు వచ్చింది. వీరితో ఉన్న సంబందం ఉన్న 3వేల 15మందిని క్వారెంటైన్ లో ఉన్నారు. ఇందులో కోంత మంది హిందువులు ఉన్నారు. కోన్ని సందర్బాల్లో ఎక్కువ మందికి మరికోన్ని సందర్బాల్లో తక్కువ మందికి వస్తుంది. మరో రెండు రోజుల్లో అందరి పరిక్షల రిపోర్టులు వస్తాయి. అందులో మరో 100 నుండి 150కేసులు వస్తాయని భావిస్తున్నాము. దాంతో ఫైనల్ ఫిగర్ వస్తుంది.