215దేశాల్లో కరోనా

భూమండలంపై కరోనా కళ్లోలం

 

              ప్రపంచలో కరోనా విలయతాండవం చేస్తుంది. అనేక దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.  పలు దేశాల్లో రోజు రోకు కరోనా పాజిటివ్ కేసులు పేరుగుతున్నాయి. ప్రపంచలోని 215దేశాల్లో కరోనా విస్తరించింది. ఇప్పటి వరకు 4కోట్ల 38లక్షల మందికి కరోనా పాజిట్ రాగా 3కోట్ల 25లక్షల మంది కోలుకున్నారు. ఇక పది లక్షల 24వేల  మంది మృతి చెందారు. 

          అత్యదికంగా  అమెరికాలో 9.83మిలియన్ల  మంది కరోనా సోకగా 2లక్షల 37 వేల మంది చనిపోయారు. తరువాత స్థానంలో భారత్ లో 8.46 మిలిన్ల మంది కోరోనా భారీన పడ్డారు. ఇందులో  ఒక లక్షా 26వేల మంది చనిపోయాయి.  తరువాతి స్థానాల్లో బ్రెజిల్  రష్యా ప్రాన్స్ ఉన్నాయి.