వడ్లు కోనాల్సిందే - కాంగ్రెస్ వరిదీక్షా

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కోనుగోలు చేయ్యాలంటూ ఇందిరా పార్కువద్ద కాంగ్రేస్ పార్టీ వరిదీక్షా నిర్వహించింది. తమ మద్య ఉన్న విబేదాలు పక్కనబెట్టి కాంగ్రేస్ నేతలు అందరూ ఈ రైతు దీక్షలో పాల్గోన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనాలన్న డిమాండ్తో కిసాన్ కాంగ్రెస్ నేత్రుత్వంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రెండు రోజుల వరి దీక్ష చెస్తుంది కాంగ్రేస్ పార్టీ.
డిమాండ్స్:
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజకోనుగోలు చేయ్యాలి..
కోనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
తడిసిన దాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనాలి.
దాన్యం కళ్లాల వద్ద చనిపోయిన వారికి 10లక్షల రూపాయాల నష్టపరిహం ఇవ్వాలి.
మద్దతుధరకు తగ్గకుండా కోనాలి.
రైతురుణమాఫి లక్ష రూపాయలు ఒకేసారి చేయ్యాలి.
పంటల విషయంలో రైతులపై ఆంక్షలు పెట్టవద్దు.
కల్తీ విత్తనాల నివారణకు సమగ్ర విత్తన చట్టం తెవాలి.
గడిచిన రెండేళ్లుగా ప్రకృతి వైపరిత్యాల వల్ల కలిగిన నష్టాపరిహారన్ని కోర్టు చెప్పినట్లుగా తెలపాలి.