రాజ్ భవన్ కార్యదర్శిగా సురేంద్రమోహన్

 తెలుగు రాష్ట్రాల రాజ్ భవన్ కార్యదర్శిగా సురేంద్రమోహన్ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అనంతరం జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన సురేంద్రమోహన్ పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు ఎట్టకేలకు రాజ్ భవన్ కార్యదర్శిగా నియమించడంతో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు సురేంద్రమోహన్.