పబ్ లు మద్యం దుకాణాలేనా...?
కరోనా నియంత్రణపై హైకోర్టు సిరియస్..
పబ్ లు మద్యం దుకాణాలే ముఖ్యమా అంటూ ప్రశ్నించింది. రాష్ట్రం కేసులు పెరుగుతున్న తరుణంలో జరసంచారం తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ప్రజలు ఇంత ప్రమాదంలో ఉంటే ఇంకేప్పుడు నిర్ణాయాలు తీసుకుంటారిని.., తమను ఆదేశాలు ఇవ్వమంటారా అని హైకోర్టు మండి పడింది.