ధారావిలో కరోనా కలకలం

అతి పెద్ద మురికి వాడలో కరోనా కలకలం.

వ్యాదితో ఒకరూ మృతి..,  మరోకరికి వ్యాది.

 

              అది ముంబాయిలోని ధరావి. ప్రంచంలోని  పెద్ద మురికి వాడల్లో ఒకటి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. ఇక్కడ 16లక్షల మంది నివశిస్తున్నారు. ముంబాయిలో అన్ని ప్రాంతాల్లో వివిధ పనులు చేసేవారు ఈ స్లామ్ లో నివశిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందడం.. అక్కడ నివశించే మున్సిపల్ కార్మికుడికి కరోనా పాజిటివ్ రావడంతో అక్కడ నివశించేవారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఉన్న భవనంలో 350మంది ఉన్నారు. వారిని ఖాళీ చెయించే సమయంలో వారు దాడులకు దిగారు.

 

                      అయితే ధారావిలో కరోనా కేసులు పేరిగితే పరిస్థితేంటి అనేది ఇప్పుడు చర్చనీయ అంశం అయ్యింది.