దేశంలో 1.7కోట్లకు కరోనా కేసులు

దేశంలో 1.7కోట్లకు కరోనా కేసులు

దేశంలో  కరోనా కేసులు 1,07,46,183కు చేరింది.  ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకోగా..  వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1,54,274కు పెరిగింది.  ప్రస్తుతం దేశంలో 1,68,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.