జిహెచ్ఎంసి 2020 ఒటింగ్ 46.55శాతం..

జిహెచ్ఎంసి 2020 ఒటింగ్ 46.55శాతం..

ఒటుహాక్కువినియోగించుకున్నది 34 లక్షల 50 వేల 331 ఒటర్లు..

  

             గ్రేటర్ హైారబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సాదారణ ఎన్నికల్లో నమోదైన ఒటింగ్ ఎక్కలు తెల్చారు అధికారులు. మొత్తం 46.55శాతం మంది  ఒటింగ్ లో పాల్గోన్నారు. మొత్తం 74లక్షలు 67వేల 256 మందిలో మొత్తం 34 లక్షల 50 వేల 331 ఒటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అధికారులు... ఒట్లలెక్కింపు కోసం అన్ని ఎర్పాట్లు చేస్తున్నారు బల్దియా అధికారులు. జిహెచ్ఎంసిలో  18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా...,  15 లక్షల 90వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు. దాదాపు 24గంటల తరువాత పోలింగ్ శాతంపై క్లారీటి ఇచ్చారు బల్దియా అధికారులు మొత్తం 46.55శాతం ఒటింగ్ నమోదు అయినట్లు ప్రకటించారు. సాయంత్రం గంటల వరకు 36శాతం ఉన్నఒటింగ్ చివరి  గంటలో  మాత్రం భారీగా పోలింగ్ పేరిగి అది 46.55శాతానికి చెరడం విశేషం...