కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ మోసం..

 

కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ మోసం..

       గ్రేటర్ హైదారబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రదాన కార్యాలయం కేంద్రంగా బడామోసం వెలుగు చూసింది.  జిహెచ్ఎంసి  ఎర్పాటు చేసిన టాయిలెట్స్ నిర్వహణ కాంట్రాక్టును ఇప్పిస్తానంటు బల్దియా ఇంజనీర్ పేరుతో  శానిటేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్  నిర్వహకులకు పోన్ చేసిన  వేంకటెశ్వర్ రెడ్డి 5.30లక్షలు వసూలు చేసి ఉడాయించారు. కమీషనర్ పేరుతో డిడి తీయ్యాలంటూ వెంటనే డబ్బులు తీసుకుని బల్దియా ప్రదాన కార్యాలయానికి రావాలని..., ఆలస్యం అవుతుంది నేనే డిడి తీస్తానంటూ 5లక్షల 30వేల రూపాయలతో పరారయ్యారంటున్నారు బాధీతులు. వెంటనే ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంతో మోసపోయామంటూ పోలిసులను ఆశ్రయించారు.