కరోనా యోదులకు పుష్పాభిషేకం

కరోనా పోరాటయోధులకు దేశవ్యాప్తంగా అరుదైన గౌరవం దక్కింది. రక్షణ దళాలకు చెందిన హెలికాప్టర్లు కొవిడ్ ఆసుపత్రులపై పూల వర్షం కరిపించాయి. దేశ వ్యాప్తంగా  అన్ని నగరాల్లో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల వద్ద పండగ వాతవరణం నెలకోంది. డాక్టర్లు పోలిసులు పారిశుద్య సిబ్బంది కోవిడ్ ఆసుపత్రుల వద్ద సోషల్ డిస్టెన్సీంగ్ లో నిలబడగా వారిపై పూల వర్షం కురిపించాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ద విమానాలు.