ఏపీకి వెళ్లాల్సిందేని హైకోర్టు తీర్పు..

      తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ..కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.