ఎపిలో విచిన ఫ్యాన్ గాలి.
ఎపిలో విచిన ఫ్యాన్ గాలి.
150స్థానాల్లో వైసిపి వియజం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పూర్తిగా మర్పును కోరుకున్నారు. తెలుగు దేశం పెద్ద ఒటమిని మూటగట్టుకుంది. కేవలం 24 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా మంది మంత్రులు ఒటమి పాలవగా చంద్రభాబుకుమారుడు మంత్రి నారా లోకేష్ కుడా ఒటమిపాలయ్యారు. జనసేన కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించగా కాంగ్రే..., బిజేపిలు అసలు ఖతా ఒపేన్ చేయ్యలేదు. 21ఎంపిస్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రేస్ విజం సాధించగా కేవలం 4స్థానాల్లో తెలుగు దేశం పార్టీ గెలుపోందింది. ఇవి తెలుగు దేశం పార్టీకి చాలా పరాభం మిగిల్చిన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. 2014లో అసెంబ్లీకి.., పార్లమెంట్ కు ఇక్కడ ప్రాథినిత్యం ఉన్న బిజేపి ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయింది.